బాహుబలి 2 టికెట్స్ రెట్లు పెంపుకు హైకోర్ట్ అనుమతి !

బాహుబలి 2 ఇదే ఇప్పుడు సినీ ప్రపంచం లో

మారుమోగుతున్న పేరు తాజాగా ఈ చిత్రం

టికెట్స్ రేట్ పెంచాలని ధియేటర్ యాజమాన్యం

హైకోర్టు ను సంప్రదించటం తో కోర్ట్ వారికీ

సానుకూలంగా తీర్పు ఇచ్చింది అని సమచారం.

ఐతే వారం రోజుల వరకు టికెట్ రేట్స్ ను పెంచి

అమ్మవచ్చని ఆ తరువాత సాదారణ రేట్లు

కొనసాగుతాయి అని సమచారం .అయితే

హైదరాబాద్ లాంటి నగరాలలోని సాదారణ

ధియేటర్స్ లో ఈ చిత్రం టికెట్ విలువ రూ 50

నుంచి రూ 80 కి పెంచారు .మరి మల్టిప్లెక్సల్ లో

పాత రేట్లే ఉంటాయి .

అయితే బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వేప్తంగా

9000 థియేటర్లు లో రిలీజ్ అవుతున్నటు

తెలుస్తుంది .

No comments

thank u for comment

Advertising

tollywood news